KMM: జిల్లా వెలుగుమెట్ల బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం కు ఎంపీ ఈటెల రాజేంద్ర శనివారం చేరుకున్నారు. కాగా వారిని బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో వెలుగుమట్ల బాధితులను ఎంపీ ఈటెల రాజేంద్ర పరామర్శించనున్నారు. వారితోపాటు పొనిశెట్ట
సత్యసాయి: పరిగి మండలం కొడిగెనహల్లిలో 1 కోటి 80 లక్షల రూపాయలతో బీసీ బాలుర వసతి గృహ నూతన భవన నిర్మాణం కొరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్ర
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్
SRCL: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయచ్చని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్టేషన్ ఆవరణలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్ర
MBNR: హమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ ముక్కోటి మైసమ్మ జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా నేడు సాయంత్రం ‘బండ్లోత్సవం’, రేపు ‘బోనాలు’, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గాధిర్యాల
HYD: మార్చి 3న కేతు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఉభయ ఆలయాలు మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. 3న ఉదయం 8 గంటలకు ఆలయాల తలుపులు మూసివేసి దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి 4న ఉదయం 9 గంట
AP: రాష్ట్రానికి బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచికమని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాదని.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్రమోదీ అని అదరికీ తెలుసు అని తెలిపారు. ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని
ప్రకాశం: మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిగా చేరుకున్న సిబ్బంది ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో నొప్పులు అధికమై పండంటి మగ బ
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు పది పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సదానందం మాట్లాడుతూ.. పది పరీక్షలను నిర్భయంగా వ్రాయాలని,విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణ
TPT: తూకివాకం పంచాయితీ ఎస్.యన్.పురంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోనివారు