KNR: మానకొండూర్ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ఉదయం ప్రధానాలయంలో పూజలు నిర్వహించి సాయంత్రం మంగళ వాయిద్యాలతో వేద పండితులు స్వామి వారిని చింతామణి చెరువు కట్ట వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ జక్కుల, పురపాలక సంగమ అధ్యక్షులు పాల్గొన్నారు.