GNTR: తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి (55) మృతి చెందాడు. హౌరా-బెంగళూరు ఎక్స్ప్రెస్ పట్టాలు దాటుతున్న సమయంలో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఈ ఘట
BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2న స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ EO మహేష్ తెలిపారు. ఉదయం 10:30 గం శుభానంద ముక్తేశ్వర ప్రధాన ఉత్సవ మూర్తులకు ఈ వేడుక జరుగుతుందన్నారు. భక్
నంద్యాల: TDP కార్యాలయంలో మంత్రి ఫారూఖ్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వం ద
GDWL: మనిషి జీవితం సైన్స్తో ముడిపడి ఉందని రెడ్ క్రాస్ సొసైటీ గద్వాల జిల్లా వైస్ ఛైర్మన్ డాక్టర్ తాహెర్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినాన్ని శనివారం అయిజలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవిష
BPT: వెదుళ్లపల్లిలో జరిగిన ఇనుప గేట్ల చోరీ కేసును ఎస్సై భాగ్యరాజు ఛేదించారు. ఫిబ్రవరి 12న వెంకటేశ్వరరెడ్డి ఇంటి వద్ద చోరీకి గురైన రెండు గేట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం గుర్తించారు. ఈ చోరీకి పాల్పడిన A1 సంగ
HYD: ప్రాపర్టీట్యాక్స్ పరిష్కారం కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెలలోని 5 ఆదివారాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు ఆస్తి పన్ను సంబంధిత సమస్యలు, రివిజన్ పిటిషన్లు, ఆన్లైన్ బకాయిల సవరణలు, కోర్టు కేసులు, ఐజీఆర్ఎస్ సమస్య
ELR: పెసలు క్వింటా రూ.8,768, మినుములు రూ.7,800 కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ శనివారం తెలిపారు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఈ-పంట నమోదు చేసుకున్న రైతు
WGL: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్చిట్ ఇచ్చి, అభియోగాల నుంచి విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జాగృతి నాయకులు సుశీల్ గౌడ్, రోహిత్ కుమార్ ఇవాళ కల్వక
విశాఖ: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల్లో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, సినీ స్టార్స్ పాల్గొన్న పోటీల్లో ఎమ్మెల్యే ఉత
KNR: సైదాపూర్ మండలంలోని విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సహకరించాలని సైదాపూర్ TGNPDCL అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ కోరారు. శనివారం సైదాపూర్ మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లిం