WGL: నగరంలోని లేబర్ కాలనీకి చెందిన కల్పవల్లి ఫైనాన్స్ యజమాని వెంకటేశ్వర్లు చీటీలు నిర్వహిస్తూ వందలాది మందినుంచి డబ్బులు వసూలు చేసి చెల్లించకుండా పరారైయ్యాడు. దీంతో బాధితుడు పోరండ్ల సునీల్ ఫిర్యాదు మేరకు 2022 మే 2న పోలీసులు కేసు నమోదు చేశారు. గు
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన
T20 WC-2026లో భాగంగా టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీ ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్పై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా, 2021 టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలప
GNTR: నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డిస్ప్లే ఫీజులు చెల్లించని బోర్డులను తొలగించాలని కమిషనర్ మయూర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో రూ. 7 కోట్లకు పైగా బకాయిలు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిదార
NLG: 15వ ఆర్థిక సంఘం ద్వారా చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు రూ. 1,03,75,769 అన్టైడ్ నిధులు రెండు విడతలుగా విడుదలయ్యాయి. గ్రామ జనాభా ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపు జరిగింది. అత్యధికంగా వెలిమినేడు జీపీకి రూ. 13,97,267, గుండ్రాంపల్లికి రూ. 9,09,050 జమ కాగా.. అతి తక
WNP: మదనాపురం మండలం ఆత్మకూర్- మదనాపూర్ గ్రామాల మధ్య ఉన్న 90 ఏ నంబర్ రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ్టి నుంచి ఈనెల 8 వరకు మూడు రోజులు మూసివేయనున్నట్లు రైల్వే అధికారి ప్రవీణ్, వనపర్తి రోడ్డు స్టేషన్ మాస్టర్ రామకృష్ణ తెలిపారు. ఈ కారణంగా స
NLR: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100
MBNR: పురపాలక కమిషనర్ రామానుజులు రెడ్డిని మహబూబ్నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆన
BPT: జిల్లాలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3 వేల మందితో, ప్రతి నియోజకవర్గంలో 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడు