HYD: ఉప్పుగూడలో ఇవాళ హోలీ పండుగ సందర్భంగా ఉప్పుగూడ బస్తీ వాసులు చాలా సందడిగా హోలీని జరుపుకున్నారు. పిల్లలు పిచికారీలతో, ఒకరిపై ఒకరు రంగులను చల్లుకున్నారు. పెద్దలు ఒకరికొకరు మొహంపై వివిధ రంగులను పూసుకున్నారు. యువతీ యువకులు రంగు నీటిని ఒకరిపై ఒ
KDP: జమ్మలమడుగు నియోజకవర్గ YCP ఇన్ ఛార్జ్, MLC రామసుబ్బారెడ్డి ఎర్రగుంట్లలో YCP నూతన కార్యాలయం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎర్రగుంట్లలో మాజీ MLA సు
కోనసీమ: ఇన్స్టాలో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని కోరగా నిందితుడు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నింది
GNTR: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన చిలువూరు సరోజినీ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, ఆమె చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,48,328 చెక్కు మంజూరైంది. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్లో మంజూరు పత్రాన్న
GDWL: ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అని గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతోంది కేవలం 12 గంటలే అని కేటిదొడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గాజుల కృష్ణా పేర్కొన్నారు. బుధవారం కేడిదొడ్డి మండలం వెంకటాపురం సబ్స్టేషన్ను రికార్డులను
ATP: రాయదుర్గం పట్టణంలో చంద్రహాస్ మెడికల్ షాపులో స్వదేశీ దిశా కేరామృత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనుహ్య స్పందన లభించింది. మున్సిపల్ సానిటేషన్ ఉద్యోగుల కోసం ఉచిత దంత, కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంస్థ ఏజెంట్ న
KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఉపాధి పనుల వద్ద ‘ఈ-కేవైసీ’ నమోదు కాకపోవడంతో బుధవారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వేచి చూశాక ఈ కేవైసీ రావడం లేదని అధికారులు తమను వెనక్కి పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 3
T20 WC రెండో సెమీస్లో ఇంగ్లండ్పై భారత్ బుమ్రాతో ఆరంభంలోనే బౌలింగ్ చేయించాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. బుమ్రాతో 5వ ఓవర్ వేయిస్తున్నారని, అప్పటికే ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటుండటంతో అతణ్ని సమర్థంగా ఎదుర్కొ
ATP: గుత్తి మండలం బసీనేపల్లి గ్రామ సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద గల హుసేనాపురం గ్రామంలో ఇంటి స్థల విషయంలో ఇరు వర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రజియాబి అనే మహిళపై మరో వర్గం కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. గాయపడిన ఆమెను గుత్తి
VZM: చీపురుపల్లి జనసేన ఇంఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబం భరోసా కల్పించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ