నంద్యాల: TDP కార్యాలయంలో మంత్రి ఫారూఖ్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వం దృష్టికి వెళ్లవలసిన సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.