పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ప్లేస్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023–2026లో డిగ్రీ, పాలిటెక్నిక్, మేనేజ్మెంట్ పూర్తిచేసిన
WNP: వీవనగండ్ల మండలం కల్వరాల గ్రామాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అదే విధంగా మహిళా సంఘం బిల్డింగు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వరాల
SRPT: మునగాల మండలం గణపవరం రైతు సావిత్రి, కృష్ణకు 50% సబ్సిడీతో వరిగడ్డి కట్టే మిషన్ను ఏవో రాజు పంపిణీ చేశారు. మండలంలో ఇంకా 4 ఎస్సీ, 2 ఎస్టీ కోటా మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులు ఈ శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు.
NZB: ధర్పల్లి మండలం కొటాల్ పల్లి, హోన్నజీపేట్ గ్రామాల్లో ఇటీవల అక్రమంగా డంపు చేసిన 200 ట్రాక్టర్ల ఇసుకను ఈనెల 27న తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో వేలం వేయనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన
NLG: 2025-26 యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అయన తన చాంబర్లో 2025- 26 యాసంగి ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులు ,రైసు మిల్లర్లతో సమావేశం నిర్వహించా
KMR: హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DYSO రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు(10 బాలురు,10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార
BHPL: కాటారంలోని ఓ హైస్కూల్లో ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ సూచనలు పాటించే అవసరం వివరించారు. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు, సీసీ కెమెరాల
E.G: సీతానగరం మండలం ముగ్గుల సబ్స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నటరాజన్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా రఘుదేవపురం, సింగవరం గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్
BPT: కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్ను మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. నియామక పత్రం, ఐడీ కార్డు ఇచ్చి క్వారీలో పని పెట్టి నెలరోజులకు రూ.18 వేలు ఇచ్చారు. తర్వాత క్వారీ మూసేయడంతో మోసం బయటప
NLR: కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు చిన్నపడుగుపాడు ప