SRPT: మునగాల మండలం గణపవరం రైతు సావిత్రి, కృష్ణకు 50% సబ్సిడీతో వరిగడ్డి కట్టే మిషన్ను ఏవో రాజు పంపిణీ చేశారు. మండలంలో ఇంకా 4 ఎస్సీ, 2 ఎస్టీ కోటా మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తిగల రైతులు ఈ శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోరారు.
Tags :