BHNG: చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలకు ఛైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. రసాయన రంగులకు దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. యువత చెరువుల వ
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేట 9వ వార్డు ఎస్సీ కాలనీలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్ల పైకప్పుల మీదుగా ఈ తీగలు వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమ
KRNL: తుగ్గలి మండల పరిధిలోని చెరువు తండా గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. హనుమంత నాయక్, సరోజమ్మ దంపతుల కుమారుడు చరణ్ పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడి పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప
జనగామ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా దృక
MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని లంబాడితండా అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం సర్పంచ్ సరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలకు బాలామృతం, పౌష్టిక ఆహారం క్రమం తప్పకుండా అందించాలని అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఎల్ రమాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్ రావుకు మన్యంకొండకు బదిలీ కావడం.. ఆ వెంటనే ఆయన సెలవుపై వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవ
దేశీయ స్టార్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1,565.54 పాయింట్ల నష్టంతో 79,721.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల నష్టంతో 24,698.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్- 30లో BEL, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్
KMR: విద్యార్థులు కంటి సమస్యలు రాకుండా పౌష్టికాహారమైన చేపలు గుడ్డు తినాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. రాజంపేటలోని ZPHS గుండారం పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబై
RR: చేవెళ్ల మండల పరిధి గొల్లగూడ గ్రామంలోని 2వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. HMDA నిధులు రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ నిర్మల నర్సింహులు ప్రారంభించారు. దశలవారీగా వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని స