సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్లను ఆక్రమించి వాహనదారులకు, పాదాచారులకు నరకం చూపిస్తున్న అక్రమార్కులపై మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. HIT TV Newsలో ప్రచురితమైన కథనంతో స్పందించిన అధికారులు, ట్రాఫిక్ ఎస్సై సాయిరాం పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన షాపు యజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.