WNP: వీవనగండ్ల మండలం కల్వరాల గ్రామాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అదే విధంగా మహిళా సంఘం బిల్డింగు, ఇందిరమ్మ ఇళ్లకు కూడా భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వరాల సర్పంచ్ బండారాముడు, ఉప సర్పంచ్ తడకల రంగమ్మ, వార్డ్ మెంబర్లు, అఖిల్ పాషా పూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.