కోనసీమ: రాయవరం మండలం, వెంటూరు గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ దండు మారెమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటూరులో మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆ తల్లిని దర్శిం
KMM: భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రజా హృదయ సామ్రాజ్యానికే అధిపతి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన వాజ్పేయి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అటల్జీ నాయకత్వంలో పార్టీ అధ్
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం మాజీ MLA తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత MLA కడియం శ్రీహరి స్పీకర్ విచారణలో చూపిన ఫోటోలను AI ద్వారా మార్చారని, BRS పార్టీలో ఉన్నానని అబద్ధాలు చెబుతున్నారని అ
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, సదాశిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 400 నిరుపేద కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఖలీల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొల్లులో బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్స్ప్లోజివ్ యాక్ట్ నిబంధనల అమలును పరిశీలించార
SRD: ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలో తాగునీటి పైప్లాన్ మరమ్మతు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా
KRNL: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం పాములపాడు మండలంలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. భాను ముక్కల రాజుకు రూ.38,495, వేంపెంట పెద్ద సుబ్బమ్మకు రూ.1,22,228, ఎర్ర గూడూరు శివుడికి రూ.72,656 మంజూరు చేశార
KMR: మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గంలో భక్తులు మహా పాదయాత్రగా వెళ్లారు. ఈరోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొలనుపాక
MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్డు సమస్యపై “కోతకు గురైన రోడ్డు… స్పందించని అధికారులు..” అనే వార్త ఇటీవల HIT TV లో ప్రచురితమైంది. ఈ వార్తపై గ్రామ పాలకవర్గం స్పందించారు. సమస్యపై స
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన గంగపుత్రులు ఆదివారం ధర్మపురి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 12, 14