NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలన
W.G: ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు
PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు పరీక్షకు 98.32% విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలోని కేంద్రాలలో 478 మంది విద్యార్థులకు 470 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ
జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పద్మజ రాణిని DROగా నియమించింది. జిల్లాలో ఆర్డీవోగా ఉన్న అలివేలు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హౌసింగ్ ప్ర
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆల్టైమ్ ఫేవరెట్ హీరో అని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. హిందీ డబ్బింగ్లోనూ తాను తెలుగు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలను అస్సలు మిస్ అవ్వనని పేర్కొన్నాడు. సూపర్ స్టార్ స్ట
GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం త
వికారాబాద్ జిల్లాలో నూనె పంటల సాగులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మరియాపూర్ గ్రామంలో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో CI ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CI జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపిన డ్రైవర్లను అభినందిస్తూ వారికి రోజా పువ్వులు అందజ
ADB: నార్నూర్ మండలంలో గురువారం కేంద్ర నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఆస్పిరేషనల్ బ్లాక్గా నార్నూర్ ఎంపికైన సందర్బంగా జాండ, గుంజాల గ్రామాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. అధ్యాపకుల బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులు సమస్యలని అడిగి త
MNCL: చెత్తను మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు కోరారు. గురువారం ఉదయం ఆ వార్డులోని పలు కాలనీలలో చెత్తతో పేరుకుపోయిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించారు. డ్రైనేజీలలో చె