NZB: నిజామాబాద్ జిల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. అధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహించింది. దీంతో కవితకు క్లీన్చిట్ లభించి
MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతు గుర్తింపు కార్డు పొందాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ అధికారి స్రవంతి తెలిపారు. మండలంలోని కుచారం క్లస్టర్ పరిధిలోని కాళ్లకల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్న
BDK: ఆళ్లపల్లి మండలం చింతోళ్లగుంపు గ్రామానికి చెందిన గొగ్గెల సాయిని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై ఎం. సోమేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. సీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సాయి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్య
JGL: రాష్ట్రస్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఏ. హర్షిత్, పి. కృష్ణ గోల్డ్ మెడల్స్ సాధించగా, ఆర్. అక్షయ్ సిల్వర్, ఎం. సాయి సృజన్, బి. కనిష్క
MDCL: స్థానికులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని అల్వాల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు తెలిపారు. శుక్రవారం అల్వాల్ పట్టణం, జ్యోతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ యూనియన్ బ్యాంక్ 915వ బ్రాంచ్ను అల్వాల్ డ
GNTR: ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్న నేపథ్యంలో తెనాలిలోని ఈద్గా వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడ సీబీఐ కోర్టు నుంచి అవశేషాలను స్వీకరించిన తల్లిదండ్రులు, నేడు మధ్యాహ్నం తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్కు చేరుకుంటారు. ముస
కర్నూలులో 10వ రక్షణ దళాల వెటరన్స్ డే సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి శివ హరి నాయక్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టీజీ లక్ష్మి కళ్యాణ మండపం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాజీ సైనికులు
MNCL: మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తానే పారిశుధ్య కార్మికుడిగా మారాడు MCPIU జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్. బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్ లో నెల రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలతో వార్డ్ క
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వేగవంతమైంది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని 9.84 ఎకరాల భూమిని 25 ఏళ్ల లీజుకు ఇస్తూ అనుమతులు లభించాయి. కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో తొలి విడతగా రూ. 298.0