అన్నమయ్య: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని హరిజనవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీన
అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ గతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ సమాజంలో విప్లవా
KRNL: పెద్దకడబూరు మం. జాలవాడి గ్రామంలో ఆపరేషన్ వజ్ర పహార్లో భాగంగా ఇవాళ కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. DSP భార్గవి పర్యవేక్షణలో CI మంజునాథ్, SI నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పంట పొలాల్లో గంజాయి, నాటుసారా, మద్యం, గుట్కాలపై సోదా
MDCL: ఘట్కేసర్, పోచారం, నాగారం మున్సిపాలిటీల పరిధిలో దాదాపు సంవత్సరం క్రితం రూ. 50 కోట్ల రోడ్డు, డ్రైనేజీ, పబ్లిక్ హాల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పటికీ ఆ పనులు శంకుస్థాపనలతోనే ఆగిపోయాయి. జీహెచ్ఎంసీలో కలిసిపోయినప
WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి బండ్ పై శనివారం సాయంత్రం మోడల్ రాకెట్ ప్రయోగం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఖగోళ ఘటనల్లో అరుదైన ప్లానెట్ పరేడ్ జరగనుంది. బృహస్పతి, శుక్రుడు, బుధుడు, శని, యురేనస్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి
MHBD: జిల్లాలోని పోలీస్ ఇంట్లో దొంగలు పడ్డారు. SI ఉమా తెలిపిన వివరాల మేరకు.. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.40,000 నగదు, వెండి వస్తువులను ద
GNTR: ఖాజీపాలెంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం రాత్రి ఎస్సై మర్రి వెంకట శివకుమార్ యాదవ్ ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఎస్పీ, సీఐల ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో, ఆయన గ్రామస్తులకు శాంతిభద్రతల ప్రాముఖ్యతను వివరించారు. గంజాయి, మత్తు పదార్థాలకు ద
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు తన మెంటార్ యువరాజ్ సింగ్ చెప్పు చూపించాడు. అయితే జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆ తర్వాత అభిషేక్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘కృతజ్ఞతతో ఉన్నాను. లక్ష్యంపై దృష్టి పెట్టా
NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పాల్పడినవారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. డ్ర
NTR: గత YCP నిర్ణయాలు వల్ల చాలామంది ఉద్యోగవయోపరిమితి కోల్పోయారు, కనుక ఉద్యోగ వయోపరిమితి పెంచాలి అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు జోనల్ రీనోటిఫికేషన్ చేసి