ASR: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. నిన్న ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప
జగిత్యాల: జిల్లా ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యత,స్నేహభావం పెంపొందించే పండుగ హోలీ అని పేర్కొన్నారు.ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.హానికర రసాయన రంగులు వాడకుండా సహజమైన రంగులతో వేడుక
KRNL: ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం SI వ
NGKL: కోడేరు మండలం జనంపల్లిలోని మంత్రాలమ్మ దేవస్థానం వేదికగా, ‘కేసరి కళావేదిక’ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ ‘సత్యహరిశ్చంద్ర’ పద్య నాటక ప్రదర్శనను నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు తగిలి వెంకటపతి ఓ ప్రకట
VSP: విశాఖ భవిష్యత్తుకు కీలకంగా మారుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నిర్మాణంతో పాటు అక్కడికి చేరుకునే అనుసంధాన రహదారుల అభివృద్ధిపైనా సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం,
WGL: జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోలీ పండుగ స్నేహం, సామరస్యం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని, ప్
JGL: మెట్పల్లి మండలం పెద్దాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇల్లెందుల దివ్య (34) అనే వివాహిత తన ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెల
RR: చంద్రగ్రహణం సందర్భంగా నేడు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మూసివే యనున్నట్లు ఆలయ అర్చ కులు తెలిపారు. ఇవాళ ఉదయం 7.30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నట్టు చెప్పారు. గ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు సంప్రోక్షణతో ఆలయాన
KDP: ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో గతనెల 27న జరిగిన లారీ డ్రైవర్ షేక్ మొహమ్మద్ హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల బాకీ విషయమై జరిగిన గొడవలో దాడి చేయడంతో గాయపడిన మొహమ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రొద్దు
KKD: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు గుర్తింపు, గౌరవంతో పాటు బీమా రక్షణ కూడా అందిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. పార్టీ