SKLM: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జలుమూరు మండలం పలు పాఠశాలలో శనివారం ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు చూపించిన అత్యున్నత విజ్ఞానంతో అనేక పరికరాలను చేసి పదిమందికి ప్రదర్శించారు. వ
JN: జిల్లా చిల్పూరు గుట్ట శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణ మండపం వద్ద ఒక యువతిని వెంకటేశ్వర స్వామి వేషధారణలో అలంకరించి ఉంచడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ క్షణం కలియుగ
VZM: జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజా ప్రతినిధులకు, జెసి సేధు మాధవన్కి, జిల్లా
ADB: సాత్నాలలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును సర్పంచ్ ఆత్రంనగేష్ కోరారు. ఈ విషయమై శనివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు, డ్రైనేజ్, పొ
KDP: ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వీ.ఎస్. దేవ ప్రసాద్ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన క్రమశిక్షణతో కూడిన సేవలు చిరస్మరణీయమని ఎస
HNK: కేయూ ఇంజినీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో VBYP 2026 హనుమకొండ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఈ పోటీలు మార్చి 2
W.G: తణుకు సబ్ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి డీ.సత్యవతి శనివారం సందర్శించారు. సబ్జైలులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగి ఉండాలని, ఎవరికైనా న్యాయవాది
MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో శనివారం రెండు దూడలపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్, బావని ఐలయ్య పొలాల వద్ద ఉన్న రెండు దూడలపై దాడి చేసి చంపినట్లు వివరించారు. అటవీ శాఖ సహాయ రేంజ్ అధి
KNR: హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ భూస్థాపితమవడం ఖాయమని కాంగ్రెస్ నేత ప్రణవ్ స్పష్టంచేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం దేవతల సాక్షిగా చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీని దూషించడం
SRPT: హుజూర్ నగర్లో విలియమ్స్ హోవే జయంతి సందర్భంగా టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు షేక్ బాజీ ఉల్లా టైలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. టైలర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆధునిక యంత్రాలు, శిక