కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లోని అద్దాల తలుపులు, కిటికీలపై ‘X’ గుర్తును గమనించే ఉంటారు. అద్దాలు పారదర్శకంగా ఉండటం వల్ల కార్మికులు వాటిని గుర్తించలేరు. నిచ్చెనలు, ఇనుప రాడ్లతో వెళ్తున్నప్పుడు పొరపాటున ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
W.G: హిందీ మాట్లాడటం, ఉపన్యాసించడంలో పెంటపాడు(M) కస్పా పెంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని నాతిరెడ్డి సిరివెన్నెల జిల్లా స్థాయిలో మూడవ స్థానం సాధించినట్లు ఎంఈవో-1 ఎం. శ్రీనివాస్ తెలిపారు. శనివారం స్కూలు ఆవరణలో విద్యార్థిని
AP: కాకినాడ జిల్లా వేట్లపాలం పేలుడు ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత విజయనగరం నుంచి ఘటనాస్థలానికి హుటాహుటిన బయల్దేరారు. ఈ క్రమంలో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.
NTR: మైలవరం నియోజకవర్గంలోని పలువురు మృతుల కుటుంబాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పరామర్శించారు. రెడ్డిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గుడిపూడి వెంకట నారాయణ ఇటీవల మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పుష్పములు సమర్పిం
VKB: కొడంగల్-తాండూర్ రూట్లో చేపడుతున్న హైవేపై మధ్యలో చేపడుతున్న డివైడర్ నిర్మాణాల్లో కనీసం యూ-టర్న్లు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూట్లో KADA ఆఫీస్, మర్కెట్ యార్డ్, సబ్స్టేషన్ ఉన్నాయని చెబుతున్నారు.
KRNL: మార్చి మాసంలో కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2,36,152 మంది లబ్ధిదారులకు రూ. 103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం మద్దూర్ నగర్లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో కలెక్టర్ పలువురికి పెన
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై మాజీ CM జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాల
BHPL: జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా
గద్వాల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించి వివరాలు అడిగారు. కలెక్టర్ విద్యార్థులను లక్ష్యం నిర్
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛ రథం”ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని,