AP: కాకినాడ జిల్లా వేట్లపాలం పేలుడు ఘటనలో 20 మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత విజయనగరం నుంచి ఘటనాస్థలానికి హుటాహుటిన బయల్దేరారు. ఈ క్రమంలో ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.