KRNL: BJP జిల్లా అధికార ప్రతినిధిగా గురురాజారావును అధిష్ఠానం ఎన్నుకున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వా
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్కు టైం ఖరారైంది. మార్చి 2న మధ్యాహ్నం 12:59 గంటలకు పాటను రిలీజ్ చ
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ లోవరాజు అనే వ్యక్తి మృతి చెందడంతో సంఖ్య 22కు చేరింది. మిగిలిన తొమ్మిది మందికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు
W.G: వీరవాసరం ZPH స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వేణుగోపాల్ తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారంటూ 7వ తరగతి విద్యార్థినులు హెచ్.యం ప్రసాద్కు నిన్న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే వేణుగోపాల్ 10వ తరగతి విద్య
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మిడిదొడ్డి మాధవి అన్నారు. ఈ అంశంపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా పన్ను వసూళ్లు ప
ELR: జీలుగుమిల్లి మండల పరిధిలో వజ్ర ప్రహర్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఉన్న పాతబడిన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, బస్ షెల్టర్లను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాల్లో ప్
నంద్యాల: జిల్లాలో ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000, స్కిన్లెస్ చికెన్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ చికెన్ ర
KNR: వీణవంక మండలం పరిధిలోని చల్లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివరాత్రి మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తూ కానిస్టేబుల్ను ట్రాక్టర్తో ఢీకొట్టి గాయపరిచి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం భూమిరెడ్డిపల్లి పంచాయతీలోని జన్నావాలామిట్ట, వెంకటాపురం గ్రామాలలో వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు చీక