KRNL: BJP జిల్లా అధికార ప్రతినిధిగా గురురాజారావును అధిష్ఠానం ఎన్నుకున్నట్లు ఆయన ఇవాళ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు.