ATP: నార్పలకు చెందిన సత్యనారాయణమ్మ బుధవారం కన్నుమూశారు. మరణానంతరం ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శివన్న, నాగరాజు సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు నేత్రాలను అందజేశారు. గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులన
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వెలిచేరుకు చెందిన నల్లం వెంకట్రామారావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి
KDP: గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. మేయర్ సురేష్కు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా సునీల్ కుమార్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నే
JGL: మల్యాల మండలం నూకపల్లి సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూకపల్లి సర్పంచ్గా గెలిపిస్తే పదవిలో ఉన్నంతకాలం గ్రామంలో జరిగే ప్రతి ఆడపడుచు పెళ్లికి రూ.5వే
GNTR: మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధి
కోనసీమ: ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని చిన్ని గంగాధరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్య
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న మూవీ ‘మృత్యుంజయ్’. 2026 మార్చి 6న ఇది రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ మూవీలోని ‘హే జిందగీ’ పాటను ఎనర్జిటిక్ హీరో రామ్ పోత
NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అ
ELR: కోకో చెట్లకు వివిధ శిలీంద్రాలు తాకిడి వలన పూత, పిందెపై తీవ్ర ప్రభావం ఉందని ఉద్యాన అధికారి అమర్నాథ్ అన్నారు. ఉంగుటూరు(M) యర్రమిల్లిపాడులో రైతులకు కోకో పంటలో వివిధ తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో గ్ర
సత్యసాయి: CM చంద్రబాబు నాయుడును బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతిలో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల గురి