గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్లో భాగంగా USAలో ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్ ఈవెంట్ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తో
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు
BDK: చర్లలో రూ.10.70 కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా మెర
ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ముదిగల్లుకు చెందిన అనాథ యువతి ప్రమీద వివాహానికి MLA అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక చేయూతనిచ్చారు. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి పెళ్లి కోసం ఒక పట్టుచీరతో పాటు రూ.15,000 నగదును అందజేశారు. స్థానిక నాయకులు గౌని శ్రీనివాస
MBNR: మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో TWJF ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించేంద
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అదరగొడుతోంది. రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్
SRPT: సూర్యాపేటలో పీఆర్టీయు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఆత్మకూరు(ఎస్) మండలం ఏవీకే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగేళ్ళ పద్మ పదవీ
TG: హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసనకు దిగారు. ఖమేనీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఇరాన్- ఇజ్రాయెల్ మధ
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం స్త్రీ శక్తి వాల్ పోస్టర్ను జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోదీ నాయ