SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం స్త్రీ శక్తి వాల్ పోస్టర్ను జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించ బడిందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.