TG: హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసనకు దిగారు. ఖమేనీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.