PPM: జిల్లా నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిర్వహించనున్న ధర్నాకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలిరావాలని గరుగుబిల్లి పిఆర్టియు అధ్యక్షులు మర్రాపు రామారావు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.