JGL: హైదరాబాద్లోని అవే మరియా స్కూల్, రామంతపూర్లో Japan Karate Association India Telangana ఆధ్వర్యంలో సీనియర్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ముంబైకు చెందిన చంద్రశేఖర్ శెట్టి విద్యార్థులకు ఉన్నత స్థాయి కరాటే శిక్షణ ఇచ్చారు. జగిత్యాల జిల్లా నుంచి 8 మంది శిక్షకులు, వ
NLG: హాలియాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. హాలియాలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53,600 నగదు, ఏడు మొబైల్ పోన్లు, మూడు
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలప
VKB: భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయట
ముఖేష్ అంబానీ రూ.9.8 లక్షల కోట్లు, గౌతమ్ అదానీ రూ.7.5 లక్షల కోట్లు, రోష్నీ నాడార్ రూ.3.2 లక్షల కోట్లు, సైరస్ ఎస్ పూనావల్ల రూ.3.0 లక్షల కోట్లు, కుమార్ బిర్లా రూ.2.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ రూ.2.3 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్జీ రూ.2.3 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ ర
NDL: కొత్తపల్లి మండలం శివపురం, సింగరాజుపల్లె, ముసలమడుగు గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ పంటలకు సాగునీరు అందించే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. విద్యుత్ సరఫరాలో అం
HNK: జిల్లాలో DLD, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైనట్లు HNK డైట్ కళాశాల ప్రిన్సిపల్ బీ.రంగయ్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 21, 22 తేదీల్
GDWL: కఠినమైన దారి అయినా మల్లన్న దర్శన భాగ్యం కోసం ఎంత దూరమైనా నడుస్తాం అని చాగదోణ గ్రామ శివభక్తులు ఉత్సాహంగా చాటారు. సోమవారం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో శ్రీశైల క్షేత్రానికి ప
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అబద్ధాలు చెప్పి గెలిచారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విమర్శించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు భూములపై ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన తండ్రి ఎమ్మెల్యే