ELR: శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తులను అటవీ పర్యావరణాన్ని పరిరక్షించమని కోరుతూ, తెలంగాణ, ఏపీ అటవీ శాఖ ఒక ప్రకటన జారీ చేశారు. అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, అది 220కి పైగా పక్షి జాతులకు, 40 విభిన్న వన్యప్రాణుల జాతులకు, లెక్కలేనన్ని చిన్న జీవులకు నిలయం అన్నారు. సందర్శకులు అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావడం, చెత్త పాడవేయడం వద్దన్నారు.