నటి తమన్నా తన ఆర్థిక క్రమశిక్షణ రహస్యాన్ని పంచుకుంది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం అవసరమని ఆమె సూచించింది. తన తండ్రి మార్గనిర్దేశం వల్లే వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలిపింది. సినీ రంగంలో ఆదాయం ఎప్పుడ
E.G: రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్ శాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులులో ఆయన హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని తెలియజేసింది. అలాగే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుత
TG: ఖమ్మం, సూర్యాపేటలో ఇవాళ మాజీ సీఎం కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం భూదాన్ భూముల బాధితులకు పరామర్శించనున్నారు. సాయంత్రం సూర్యాపేట జిల్లాకు వెళ్లనున్నారు. ఇటీవల కోదాడలో జరిగిన లాకప్డెత్లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన
ADB: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బోరజ్ మండలం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి, అక్కడ చేపట్టిన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గ
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ.కే.గోపాలకృష్ణన్ తెలిపారు. ఆధునిక టెర్మినల్, విస్తరించిన ప్లాట్ఫారమ్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర
GNTR: తెనాలి పురపాలక సంఘ మెప్మా విభాగం ఆధ్వర్యంలో పాత రత్న టాకీస్ సమీపంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటు చేసిన ‘తృప్తి’ క్యాంటీన్ గురువారం ప్రారంభం కానుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పల నాయుడు ఈ క్యాంటీన్ను ప్రారం
KNR: ప్రయోగాల ద్వారానే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెరుగుతాయని ఏంఈవో కట్టా రవీంద్రచారి అన్నారు. వెన్కేపల్లి హైస్కూల్లో భౌతిక, జీవశాస్త్ర టీచర్స్ కి ‘బెలూన్ కార్ ఛాలెంజ్’పై అవగాహన కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్
KDP: బద్వేలు పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ లలితమ్మ (59) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కార్యాలయ ఉద్యోగులు నివాళులర్పించి కుటుంబ సభ
NZB: భీమ్గల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ (25)కి చెవి సర్జరీ చేస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబంతో రూ.23 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.5 లక్షలు న
WGL: గీసుగొండ మండలం సూర్యతండా సర్పంచ్ బానోత్ రాఘవేంద్ర బుధవారం ఎస్సారెస్పీ కెనాలో జరిగిన అక్రమమట్టి తవ్వకంపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అనుమానించబడిన 10కి పైగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలించబడినప్పటికీ, పోలీసులు కేవలం 3 ట్రాక్టర్లపై మాత్