ADB: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బోరజ్ మండలం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి, అక్కడ చేపట్టిన వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం, అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించానున్నారు.