అన్నమయ్య: చిట్వేలి శ్రీ సాయి వికాస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యాసంస్థల అధ్యక్షులు జ్యోతి ప్రారంభించి,C.V రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు.HM రామకృష్ణారెడ్డి,శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.పప
BHPL: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష(AISSEE) ఫలితాల్లో చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం గౌతమ్ సత్తా చాటారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ రికార్డు స్థాయి ర్యాంకులతో జిల్లాకు గర్వకారణంగా నిలిచార
HYDలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా కలకలం రేపుతోంది. బాగ్లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,సైబర్ హుడ్ కాలనీ వంటి చోట్ల తాగునీటిలో డ్రైనేజీనీరు కలిసి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాపుల్లో మురుగు వాసనతో కూడి
TPT: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలన
ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల పేరుతో సుమారు 600 పేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు కలెక్టర్ అనుదీప్, అదనపు కల
KDP: ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు టీడీపీ మైనార్టీ నాయకుడు షఫీ శనివారం తెలిపారు. తమ రాజీనామా పత్రాన్ని హెచ్ఎం కు పంపినట్లు వివరించారు. తెదేపాలోని కొంతమంది నాయకులు పనితీరు నచ్చక ఎస్ఎంసీ నుంచి వ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 13వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, కొత్త పాలసీలు, ప్రజా సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు.
GNTR: నగరంపాలెం కోదండరామయ్య నగర్ 4వ లైనులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. నోటి నుంచి నురగలు వస్తూ పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహా
CTR: ‘నేను మున్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్న’ అని కొందరు అపరిచిత వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తున్నారని కమిషనర్ మధుసూదన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా తన పేరుతో అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి ఇంటి, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్
నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సు మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. 8వ తరగతి పాసై, 18-35 ఏళ్ల లోపు ఉన్న మహిళలు దీనికి అర్హులు. ఆసక్తి గలవారు విద్యా అర్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, 2