WGL: నగరంలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నగర ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను అదనపు కమిషనర్ స్వీకరిస్తున్నారు. విభిన్న విభాగాలకు చెం
ADB: పేద కుటుంబానికి చెందిన బిడ్డలు ఉన్నత చదువులు చదివి ఉజ్వలమైన భవిష్యత్తు పొందాలని మాస్ జిల్లా కో- ఆర్డినేటర్ నవీన్ జిల్లపెల్లి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఇందిరమ్మ కాలానీకి చెందిన నిరుపేద విద్యార్ధి ప్రియాంక స్థానిక డైట్ కళాశాలలో
MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కీలకమైన గణితం, బాటనీ, సివిక్స్ పరీక్షలు జరుగాయి. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా సిట
WIపై విజయంతో భారత్ T20 WC సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ను క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమిర్ భారత్ సెమీస్కు అర్హత సాధించలేదని, బ్యాటింగ్ లైనప్ కూలిపోతుందని
AP: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్లోని ప్లాస్టిక్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలతో పాటు వేదాయపాలెం మొత్తం పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్
JGL రేపు మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:30కి స్వామివారికి నివేదన నిర్వహించి, ద్వారబంధనం చేయబడును. గ్రహణ అనంతరం సాయంత్రం 7 గంటలకు పుణ్
MDK: నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డు మార్కెట్ వీధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. చేతికి అందే ఎత్తులో ఉన్న ఈ వైర్లకు స్థానికులు కర్రలను సపోర్టుగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్ర
E.G: అంగన్వాడీలకు చిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలోని కూటమి కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. ఎన్
SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ మీటర్ బిల్డింగ్ ఉద్యోగులు చలో హైదరాబాద్కు సదాశివపేట పట్టణం నుంచి సోమవారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు కావడం లే
PPM: పార్వతీపురంలో లారీ ఢీ కొని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పార్వతీపురం మండలం సంఘం వలస గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గంట రామకృష్ణ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తీవ్ర దిగ