యాంకర్, నటి రష్మీ తన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది. ‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం. రాడిక
HNK: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించబోయే ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మార్చి 29వ తే
NDL: బేతంచర్ల నగర పంచాయతీలో జనవరి, ఫిబ్రవరి నెలల కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. వార్డుల అభివృద్ధిపై చర్చించలేక కౌన్సిలర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోనైనా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఇవాళ ప్రజా
BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాద
MBNR: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్ట
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగ
WNP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే కీలక నిర్ణయాన్ని ఆమోదం తెలిపినట్లు వనపర్తి మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి తెలిపారు. ప్రస్తుతం 50% రాయితీ ఇస్తున్న ఈ సదుపాయం ఇకపై ఉచితంగా లభించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప
KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామ పరిసరాల్లోని పంటకాలువల్లో నీరు నిల్వ ఉండటం రైతులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కాలువలు నిండడంతో పొలాలకు నీటి సరఫరా సులభమైంది. పచ్చదనం పెరగడంతో పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితుల
అన్నమయ్య: మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషకు వివరించి, పరిష్కారం కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్క
W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భీమవరం మండలం రాయలం జన సైనికులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన పునర్విక కోసం రాయలం గ్రామానికి చెందిన జన సైనికులు రూ. 2,65,000 లక్షల విరాళాలు సేక