AP: అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ అన్నారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే, ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడ
PPM: చిన్నమేరంగిలో జిల్లా పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళల భద్రత – సమిష్టి బాధ్యత” అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళల రక్షణ, చట్టాలపై అ
NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ గా జగదీశ్వర్ గౌడ్ నియామకం అయ్యారు. నిర్మల్ కమిషనర్గా పని చేస్తున్న జగదీశ్వర్ గౌడ్ను భైంసా మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి గత నెల 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్
MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది ఆలస్యంగా హాజరుకావడం, పనులు వాయిదా వేయడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తో
NDL: డోన్ పట్టణంలోని చారిత్రక గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాలుగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఈ కేంద్రం నుంచి అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. తమ విజయానికి పునాది అయిన గ్రంథాలయానికి తక్షణమే మరమ్మతులు చేసి, ఆధునిక సదుపాయాలు
HYD: నగర శివారు ORR నుంచి RRR అంతర్గత ప్రాంతాలను కలుపుతూ మొత్తం 10 రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో HMDA అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ORR ఎగ్జిట్–17 వద్ద బుద్వేల్ నుంచి కోస్గి వరకు రెండు రేడియల్
AKP: నాతవరం ఎంపీపీ పాఠశాలలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా శక్తిపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు డ్రాయింగ్, డిబేట్ పోటీలు నిర్వహించి అనంతరం క్రీడా సామగ్ర
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవన
MLG: గోవిందరావుపేట(M) పస్రాలోని అభ్యుదయ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రవి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్ ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో బూడిదైపోయాయి. వెంటనే స్థానిక ప్రజలు అగ్నిమాప
MDK: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు