KNR: పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజుల రాజేశ్ (36) శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఆందోళన
RR: ఉప్పల్ చిలుకానగర్కు చెందిన సతీష్ కుమార్ ఆరుట్ల మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోని అద్దె ఇంటి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న అతడిని ఇబ్రహీంపట్
SRD: కాలనీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూ
సూది, దారం, పూసలతో వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, కేవలం పూసలను దారానికి గుచ్చుతూ, మనుషుల ముఖచిత్రాలను అచ్చుగుద్దినట్లు సృష్టించడం గొప్ప కళా నైపుణ్యం. ఈ బీడ్స్ ఆర్టిస్టులు పూసల రంగుల కలయికతో ఫొటోలోని వ్యక్తుల పోలికలు
TG: హైదరాబాద్ గంధంగూడలోని మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అలాంటిది ప్రభుత్వమే ఇళ్ల కూల్చివేతకు దిగడం దారుణమన్నారు. మూసీ సుందరీకరణ ముఖ్యమేనని.. కానీ విధ్
MNCL: బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ నాథరి స్వామి హాజరై ప్రారంభించారు. స్వామి మాట్లాడుతూ నేటి యువత
CTR: పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల పంచాయతీ దేవలంపేట నందున్న శ్రీ వందన మల్లేశ్వర స్వామి దేవాలయం నందు త్రయోదశి ఆదివారం శ్రీపార్వతి వందన మల్లేశ్వర స్వామికి అత్యంత ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కన్నుల విందుగా తిలకిం
ప్రకాశం: దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్ర
VKB: బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్కు చెందిన సంజీవ గౌడ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృ
ATP: జిల్లాలో ఆదివారం నుంచి ఈనెల 15 వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తారని జేసీ విష్ణు చరణ్ తెలిపారు. జిల్లాలోని 6,74,333 రేషన్ కార్డులకు సరిపడా నిత్యవసర సరుకులు చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచ