KRNL: నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కర్నూలు అబ్బాస్ నగర్లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆస
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో జరిగే 2 పరీ
WGL: పర్వతగిరి మండలం, దౌలత్ నగర్ గ్రామంలో చెరువు కట్టపై ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి,కూతురి విగ్రహంలోని చేతులను కొందరు రాత్రి మద్యం సేవించి దుండగులు ధ్వంసం చేశారు మంగళవారం స్థానికులు తెలిపారు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్
SRD: ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్సైట్ను సంప్రదించి తమ హాల్ టికెట్లను డౌన్
W.G: కాళీపట్నం గ్రామస్థులకు జాతీయ రహదారి పరిహారంలో జరుగుతున్న అన్యాయంపై ఎంపీ పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సోమవారం కలెక్టర్ నాగరాణిని కలిసి విన్నవించారు. ఒకే ప్రాంతంలో కొందరికి తక్కువ, మరికొందరికి ఎక్కువ పరిహారం ఇవ్వడంప
NLR: ఈ నెల 26వ తేదీన నెల్లూరులోని VPR కన్వెన్షన్ లో జరగనున్న ఒక వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, హెలిపాడ్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు శాఖకు లేఖ రాశారు. దీనికి స్పందిం
VKB: పెద్దేముల్ మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ మేరకు 3 ట్రాక్
NZB: టి యు పరిధిలో (MA/MSW/MCom/MSc/MBA/MCA), ఇంటిగ్రెటెడ్ పీజీ (APE/PCH/IMBA) మొదటి, IMBA 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి మార్చ్ 11 వరకు మధ్యాహ్నం 2 గం.ల నుంచి 5గం.ల వరకు జరగనున్నాయన్నారు. ఫిబ్రవరి 26, 28,
HYD: రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్ బుద్వేల్ రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం, పొరపాట్ల కారణంగా గుంతలతో నిండిపోయాయని ప్రజలు వాపోతున్నారు. స్థానికులు, విద్యార్థులు, ప్రయాణికులు వర్షాల వేళ రోడ్డు జాగ్ర
TPT: ఈ నెల 25న స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడనుంది. జైర్లన్, రిటైర్డ్ న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, మరో ముగ్గురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్థానికుల డిస్కం సమస్యలను పరిష్కరిస్తారు. బాలాయపల్లి