NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో జరిగే 2 పరీక్ష కేంద్రాల్లో 460 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.