అన్నమయ్య జిల్లా వీరబల్లిలో వీరనాగమ్మ తల్లి తిరుణాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3, 4 తేదీల్లో మంగళవాయిద్యాలు, బోనాల సమర్పణతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 5వ తేదీ సాయంత్
SKLM: పోలాకి మండలం పిరియాగ్రహారంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని మంగళవారం యువనేత, జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అం
VSP: సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేసినట్టు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో చెంగలరావు
NDL: మహానంది మండలం గాజులపల్లెలో శశికళ కొండారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పొయ్యిల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధికి ప
CTR: మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా, ఎస్పీ శ్రీ తుషార్ దూడి, ఆదేశాల మేరకు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్లో మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన డ్రైవ్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు “ఆరోగ్యమే సంపద” అని నొక్కిచెప్పారు. మహిళలు తమ ఆరోగ్యాన
NLR: బుచ్చి మండలం పంచేడులో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్ల రథోత్సవం వేడుకగా నిర్వహించారు. అర్చకులు హారతులిచ్చి ప్రత్యేక పూజల
RR: మియాపూర్లో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ BRS శ్రేణులు సుభాష్ చంద్రబోస్ నగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. MLA స్వలాభం కోసం కాంగ్రెస్లో చేరి ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, భూకబ్జాలకు పాల్పడుతున్న బినామీలకు అ
KKD: గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు. ఏలేశ్వరం మండలం బద్రవరంలో మంగళవారం అఖిల భారత ప్రగతిశీల మహి
KRNL: దేవనకొండ యువకుడు హర్ట్ స్ట్రోక్తో మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు నరేశ్ మటన్ వ్యాపారం చేసుకుంటూ.. జీవనం కొనసాగింస్తున్నాడు. ఇవాళ అతడికి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు పత్తికొండ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే మ
SKLM: సారవకోట మండలం అలుదు గ్రామంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ అధ్యక్షతన మండల వైసీపీ పార్టీ నాయకులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలాకి జడ్పీటీసీ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ సభ్యులం