సత్యసాయి: మడకశిర మండలం ఛత్రం గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త విజయకుమార్ పక్షవాతంతో మంచాన పడటంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి భార్య సమస్యను వివరించగానే స్పందించిన ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్త
JN: జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320F, 7వ రీజియన్ చంద్రగిరి సేవా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వర్ధన్నపేట MLA KR నాగరాజు హాజరై, పద్మశ్రీ గడ్డం సమ్మయ్యను, లయన్స్ సభ్య
WGL: చంద్రగ్రహణం సందర్భంగా 3వ తేదీన నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షుడు గందె శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గ్రహణ సమయం ముగిసిన అనంతరం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగ
నిజామాబాద్ రూరల్ లోని మల్కాపూర్ తండాలో వాలీబాల్ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. FEB 27న తండాకు చెందిన యువకులు వాలీబాల్ ఆడుతుండగా విక్రమ్ వాలీబాల్ను కొట్టగా అక్కడే ఉన్న బుజ్జి బాయి అనే వృద్ధుర
NLG: చండూరు మండలం కస్తాలకి చెందిన కట్టా చరణ్ తేజ చార్టర్డ్ అకౌంటెన్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన సీఏ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కష్టపడి చదివి ఈ ఘనత సాధించిన చరణ్ను తల్లిదండ్రులు, మిత్రులు అ
లోకంలో ఆరు అంశాలకు ఎప్పుడూ తృప్తి ఉండదని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అగ్ని ఎన్ని కట్టెలు వేసినా ఆరదు, సముద్రం ఎన్ని నదులు కలిసినా నిండదు. మృత్యువుకు ఎన్ని ప్రాణాలు తీసినా చాలు అనిపించదు. అలాగే లోభికి ధనంపై ఆశ, జ్ఞానికి విద్యపై జిజ్ఞా
ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయం
BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలో ఆదివారం సాయంత్రం CPI మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సీపీఐ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ బలోపేతం చ
NLG: జిల్లా కుమ్మెరలో అగ్రవర్ణాల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల రజక పసిపాప మృతికి నిరసనగా పజ్జూర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ల
PLD: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని మాచర్ల రైల్వే స్టేషన్కు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం గతి శక్తి పథకం ద్వారా రైల్వే స్టేషన్కు మహర్దశ తీసుకువచ్చింది.ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ రూమ్తో పాటు అత్యాధు