అనంతపురం: లిక్కర్ అక్రమ కేసులో కడిగిన ముత్యంలా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయట పడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాయదుర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జి వెంకటరమణ బాబు పేర్కొన్నారు. మీడియాకి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఉన్న ST హాస్టల్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు. పరిసరాలలో చెత్తాచెదారం లేకుండ
BDK: మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామానికి చెందిన చుక్కమ్మ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి చుక్కమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యు
NZB: న్యాయవ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచి చెప్తున్న విధంగానే రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు నుంచి కడిగి
NLG: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చిట్యాల పీఎంశ్రీ జి.ప.ఉ. పాఠశాలలో రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను హెచ్ఎం బోడ సుశీల శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో శనివారం నిర్వహించే సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల
MNCL: కళలపై చిన్నారులకు ఆసక్తిని పెంచాలని జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ సంగీత సూచించారు. శుక్రవారం తిమ్మాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో నిర్వహించిన ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చిన్నారులకు చదువ
MDCL: కీసర MEOగా పాటి వెంకటరామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఆయనను డీఎస్ఈ (DSE), హైదరాబాద్ ఆర్జేడీ(RJD) ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీ
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్బీ ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది విద్యార్థులకు 27 మంది హాజరుకాగా, ఒక్కరు గైర్హాజరైన
KDP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే నిర్మించబడ్డాయని CM చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని, అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్
BPT: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే కీలకమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కూటమి ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 53,752ల కోట