MDCL: కీసర MEOగా పాటి వెంకటరామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్న ఆయనను డీఎస్ఈ (DSE), హైదరాబాద్ ఆర్జేడీ(RJD) ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జీహెచ్ఎంలు రవీందర్, రాములు, రామ్ రెడ్డి, మైత్రేయి, పుష్పకళ శుభాకాంక్షలు తెలిపారు.