BDK: భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి ‘ఎదుర్కోలు’ మహోత్సవాన్ని నేడు అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి ముందుగా జరిగే ఈ వేడుకను చూసేందుకు భక
W.G: నరసాపురం-మాధవాయి పాలెం ఫెర్రీ వేలం పాట వాయిదా పడింది. స్థానిక MPDO కార్యాలయంలో గురువారం నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ అనివార్య కారణాల వల్ల నిలిపివేసినట్లు జాయింట్ కమిటీ సభ్యులు తెలిపారు. MPDO అనారోగ్యానికి గురవ్వడం, జిల్లా పరిషత్ CEO అందుబాటులో లే
PDPL: సుల్తానాబాద్ పోలీసుల సహాయంతో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు అప్పగించారు. గర్రెపల్లి గ్రామానికి చెందిన దీకొండ తిరుపతి, సుద్దాల గ్రామానికి చెందిన కాలువల నరేశ్, భూపతిపూర్కు చెందిన ఆత్రం ప్రకాశ్ ఫోన్లు పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫి
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులోని RCM చర్చిలో యేసు తిరు హృదయ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభయాయాయి. మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఫాదర్ మోలుగుమాటి ప్రకాష్ పాల్గొని యేసు తిరు హృదయ విశిష్టను విశ్వాసులకు వివరించారు. ఆనంతరం వచ్చిన భక్తులకు
ADB: గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఏనుగు లక్ష్మారెడ్డి గజే
ASF: తెలంగాణలో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారనే ఆందోళనల మధ్య ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది. గంజాయి, కొకైన్, మెఫెడ్రోన్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలు పాన్ షాపుల్లో కూడా సులభంగా లభిస్తున్నాయని ఆరోపిస్తూ సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో వా
CTR: పుంగనూరులో హనుమంతరాయుని దిన్నె శ్రీ వీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేదపండితులు అలం
ASR: హుకుంపేట మండలం పెద్దగరువు టోల్ గేట్ వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. తెడబారికి సురేష్ కుమార్ సంబంధిత అధికారులకు గురువారం వినతిపత్రం సమర్పించారు. 60 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక వాహనదారులకు లో
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆదాయ వృద్ధిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. జీఎస్టీ
KMM: వైరా కేంద్రలో పదేళ్ల క్రితం ప్రారంభించిన గిరిజన భవన నిర్మాణం నేటికీ అసంపూర్తిగానే ఉందని, దీనిని వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. వైరా పర్యటనకు వచ్చిన అ.కలెక్టర్ శ్రీజను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం కలి