సత్యసాయి: సోమందేపల్లి మండలం రేణుకానగర్లో గురువారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన నాటు కోళ్లను వైద్య సిబ్బంది పరిశీలించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన కోళ్
ELR: ఇంటి పన్ను చెల్లించకపోతే వారికి ఫైనల్ నోటీసులు జారీ చేసి ఆస్తులను జప్తు చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. గురువారం ఆయన కార్యాలయం నుంచి మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఇంటి పన్నుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను చెల్
HYD: భాగ్యనగరంలో భానుడు బగ్గుమనడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే, ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. కొ
గర్భిణీలు ఆహారంలో ఉప్పు మోతాదుపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3.8 నుంచి 5.8 గ్రాముల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అంతకు మించి ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు చేరి కాళ్లు, చేతుల వాపులు, బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి. తల్లీబిడ్డల ఆరోగ్
MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి లచ్చునాయక్ ఇటీవల మరణించగా గురువారం ఆయన దశదినకర్మ కార్యక్రమాన్ని గూడూరు మండలంలోనిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ శబరిష్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చు
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 115వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గిం
అన్నమయ్య: మదనపల్లెలోని శ్రీ వరాల (ఎగువ) ఆంజనేయస్వామి దేవస్థానంలో మార్చి 27న శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉదయం 5 గంటలకు గోపూజ, 7.20 గంటలకు కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం ఊరేగింపు, భజనలు, అన్నద
TPT: దొరవారిసత్రం ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని, మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కుట్టుమిషన్లు దోహదమని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు కుటుంబ ఆర్థిక స్థితిన
VSP: లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎన్వేద థెరప్యూటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.4.59 లక్షల విరాళం అందించింది. సంస్థ డైరెక్టర్ కృష్ణారావు ఈ మొత్తాన్ని హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావుకు అందజేశ
MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పశు ఆరోగ్య ఉప కేంద్రంలో పాడి రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 75% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు సరఫరా కాగా సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి పాడి రైతులకు అందజేశారు. పశు