ATP: మంత్రి నిమ్మల రామానాయుడును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. కళ్యాణదుర్గం ప్రాంత జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చూ
SRCL: రామనవమి నేపథ్యంలో వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని 26వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ శుక్రవారం రాత్రి వరకు నిరంతరం తెరిచి ఉంచనున్నారు. సీతారాముల కళ్యాణం ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగ
ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ పోలీస్ స్టేషన్ పరిధి అందేవల్లిలో ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై ఎక్స్ట్రాషన్ కేసులు నమోదు చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. అందేవేల్లిలో ఒక్కరు, రాసపల్లిలో ఇద్దరు వ్యక్తులు డ్రైవ
మెదక్ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మై
MBNR: కోయిలకొండ సమీపంలోని రామకొండ గుట్ట భక్తి పరవశంతో కళకళలాడుతోంది. ఈ కొండపై శ్రీరాముని పాదముద్రలు ఉన్నాయని భక్తుల గాఢ విశ్వాసం. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ విరామం తీసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభ
GDWL: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు జరిగే సీతారాముల కల్యాణానికి ఆలయాలు ముస్తాబు అయ్యాయి. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుప్పత్రాల గ్రామంలో వెలసిన సీతారామాంజనేయ స్వామి ఆలయం వేడుకలకు ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీ
జగిత్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ పెట్రోల్ బంక్ అసోసియేషన్, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా
SRD: సదాశివపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఛైర్ పర్సన్ అంజమ్మ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి రూ.37.07 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. కౌన్సిలర్లు పలు సమస్యలను సమావేశంలో విన్నవించారు. సమావేశంలో కమిషనర్ బాలాజీ, వైస
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలుగునూరులో వీధి దీపాల మరమ్మతుల సమయంలో విద్యుత్ ప్రమాదానికి గురైన కార్మికుడు సాయువేణి శివకృష్ణకు పూర్తి వైద్య ఖర్చులు మున్సిపల్ శాఖ భరించాలని CITU డిమాండ్ చేసింది. కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తక్షణం స్పంద
NRPT: పరిపాలనలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని, అధికారులు పారదర్శకంగా పని చేసి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. నారాయణపేట కలెక్టరేట్ జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖపై తొలి సమీక్షా సమావేశం నిర్వహి