SRD: పటాన్చెరు నియోజకవర్గం వెలిమల గ్రామంలో బీఆర్ఎస్ నేత రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థ
CTR: LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. LPG సరఫరాపైనా సీఎం సమీక్షించారు. ఈ స
హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్లో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘వంద దేవుళ్లు’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఇందుకు స
శ్రీకాకుళం పీఎన్ కాలనీకి ఆనుకుని ఉన్న నీలంచెరువు ఆక్రమణలు తొలగించాలని నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు శుక్రవారం డిమాండ్ చేశారు. చౌదరి సత్యన్నారాయ కాలనీ సచివాలయం పరిధిలోని నీలంచెరువు ఆక్రమణకు గురి అవుతోంద
HNK: బీఫార్మసీ (CBCS) ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 24 నుంచి ప్రారంభమై 30 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. వరంగల్, హనుమకొండ సహా పలు కేంద్రాల్లో నిర్వహణ
E.G: నిడదవోలు మున్సిపల్ ప్రత్యేక అధికారి, APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.దుర్గేశ్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదే
కోనసీమ: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ యువతకు ఇచ్చిన హామీ ప
ప్రకాశం: కొండేపి వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ శుక్రవారం టంగుటూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలను, బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చించారు. అలాగే ఎంప
BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. గత 162 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.42,84,648 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రజనీకుమారి, డివి