TG: రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1,09,400 కోట్లు ఖర్చు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా
NLG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో Dy. CM, ఆర్థక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రజా రంజకంగా ఉందని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, యువతకు ఉపాధి కల్పించే రాజీవ్ యువ వ
KMM: విద్యార్థుల భోజన వసతికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిరంతరం గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని వైరా మున్సిపల్ వైస్ ఛైర్మన్ సంతోష్ స్పష్టం చేశారు. వైరా మండలంలోని గురుకుల పాఠశాలలు, సాధారణ ప్రజలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రానీయవద్దని సూచి
AP: తిరుమలలో ప్రసాదాల కల్తీ గుర్తించే అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. రేపు ఈ ల్యాబ్ను CM చంద్రబాబు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పుణ్యక్షేత్రంలో ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి అన
W.G: పాలకొల్లులో శుక్రవారం పలు గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్లను పౌర సరఫరా అధికారులు తనిఖీలు చేశారు. జేసీ ఆదేశాలతో ప్రతిరోజూ గ్యాస్ నిల్వలు, విక్రయాలు, బుకింగ్లో ఇబ్బందులు తదితర వాటిపై తనిఖీలు చేస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకు
BHPL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు చెందిన నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం
SRPT: సూర్యాపేట మండలం ఇమ్మంపేటలో 62 మంది బేడ బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలిచ్చి, స్థలాలు చూపడం లేదని హక్కుల దండు అధ్యక్షుడు బాణాల వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ల
WGL: పర్వతగిరి మండలం రావూరులో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీగలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉం
NZB: గ్రామ వనరులైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు, ప్రజలు శుక్రవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామంలో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భా
ATP: కళ్యాణదుర్గం శ్రీ అక్కమాంబ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఘనంగా జరుగుతోంది. జాతరకు వచ్చే భక్తులు ఆకలితో వెళ్లకూడదనే లక్ష్యంతో లక్ష మందికి పైగా భోజన వసతి కల్పించారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇబ్