VSP: ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్హరేందిర ప్రసాద్ ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు పూలమార్కెట్ను తరలించడం, ఫ్లైఓవర్ కింద వి
కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలో గత 10రోజులుగా సంచరించిన రాయల్ బెంగాల్ టైగర్ రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోనికి వెళ్ళిపోయింది. పులి దాడిలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చనిపోయిన పశువుల యజమానులు నెక్కంటి శ్రీనివాసరావు రూ.16వేలు, బొట్ట చిన్న సత్
NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించ
NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించ
WGL: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు, సహనం, దాతృత్వం వంటి మహత్తర విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఎ
AP: సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట భువనేశర్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. ఈ మేరకు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని సీఎం కుటుంబం దర్శించుకోనుంది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొన
ములుగు మండలంలోని పలువురు ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పండుగను ములుగు మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధా
BHNG: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహ
కృష్ణా: అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కొద్దిసేపు వారితో సమావేశమై తమ శాఖ ద్వారా న
సత్యసాయి: రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లాలో వేడుకలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవా