W.G: పాలకొల్లులో శుక్రవారం పలు గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్లను పౌర సరఫరా అధికారులు తనిఖీలు చేశారు. జేసీ ఆదేశాలతో ప్రతిరోజూ గ్యాస్ నిల్వలు, విక్రయాలు, బుకింగ్లో ఇబ్బందులు తదితర వాటిపై తనిఖీలు చేస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకు
BHPL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు చెందిన నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేస్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం
SRPT: సూర్యాపేట మండలం ఇమ్మంపేటలో 62 మంది బేడ బుడగ జంగాలకు ఇళ్ల పట్టాలిచ్చి, స్థలాలు చూపడం లేదని హక్కుల దండు అధ్యక్షుడు బాణాల వెంకన్న మండిపడ్డారు. శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ల
WGL: పర్వతగిరి మండలం రావూరులో ఇళ్లపైగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీగలు ఇళ్లకు అత్యంత సమీపంలో ఉం
NZB: గ్రామ వనరులైన ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు, ప్రజలు శుక్రవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామంలో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భా
ATP: కళ్యాణదుర్గం శ్రీ అక్కమాంబ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఘనంగా జరుగుతోంది. జాతరకు వచ్చే భక్తులు ఆకలితో వెళ్లకూడదనే లక్ష్యంతో లక్ష మందికి పైగా భోజన వసతి కల్పించారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు ఇబ్
AKP: సంపద కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని గ్రామీణ మంచినీటి విభాగం జిల్లా కన్సల్టెంట్ లోవరాజు సూచించారు. శుక్రవారం నాతవరం మండలం శృంగవరంలో సంపద కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తయారవుతున
VSP: ఆనందపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్హరేందిర ప్రసాద్ ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు పూలమార్కెట్ను తరలించడం, ఫ్లైఓవర్ కింద వి
కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలో గత 10రోజులుగా సంచరించిన రాయల్ బెంగాల్ టైగర్ రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోనికి వెళ్ళిపోయింది. పులి దాడిలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో చనిపోయిన పశువుల యజమానులు నెక్కంటి శ్రీనివాసరావు రూ.16వేలు, బొట్ట చిన్న సత్
NZB: ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించ