సత్యసాయి: రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లాలో వేడుకలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవా
SKLM: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సనపల అన్నాజీరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం సహనానికి, సేవా భావానికి ప్రతీక
TG: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి
SRCL: ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంఘం అధ్యక్షునిగా కుంబాల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కుంభాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలములోని
ప్రకాశం: రంజాన్ పర్వదినం సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసం, దైవారాధన, దానధర్మాలు, మానవ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుఖ
IPL-202 త్వరలో ప్రారంభంకానున్న వేల టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే కూడా అభిషేక్ ఈ సారి ఐ
AP: ఏపీకి చెందిన వ్యక్తి చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ‘సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్’ అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. అన్మిష్ వర్మ ఈ సాహసయాత్రను కేవ
VSP: సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీినవాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలకు చెందిన 9 మందికి ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంతో
NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని మోతే గ్రామంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా పరంజ్యోతి కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక లౌకిక దేశమని,
ELR: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వివిధ శాఖల లక్ష్యాలను ఈనెల 25లోగా నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా సంఘాల రుణ లక్ష్యాలతో పా