KRNL: దేవనకొండ(మం) బేతపల్లిలో ఎమ్మెల్యే వీరుపాక్షి శుక్రవారం పర్యటించారు. గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకులమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్
NRPT: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రతీక్ జైన్ను ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఛాంబర్లో ఆయనకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్,
NDL: అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలో ఉన్న కంబగిరి స్వామి ఆలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనం
MDCL: ఘట్కేసర్ ప్రాంతం వైపు రియల్ ఎస్టేట్ గత 3 నెలలుగా పుంజుకుంటున్నట్లుగా ‘రేరాసేమ్’ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కొనసాగుతుండగా, ఇది పూర్తయితే ఘట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వ
MNCL: జైపూర్ మండలంలోని కిష్టపూర్ గ్రామంలో శుక్రవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల ఎన్నో అనర్థాలు
JGL: మెట్పల్లి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు కోర్టు భవనాల సూచిక బోర్డును ప్రారంభించారు. కోర్టుకు వచ్చే ప్రజలకు ఇది ఉపయోగకరమని తెలిపారు. బార్ అసోసియేషన్ సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ జడ్
NRML: ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా ఇంఛార్జ్ ఏఎస్పీ సాయికిరణ్ హెచ్చరించారు. భైంసాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను భైంసా టౌన్ సీఐతో కలిసి ఆయన తనిఖీలు చేపట
MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య కలిసి మైనారిటీలకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం పేదల పండు
KNR: ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకు ఈనెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి అన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిల్కూర